Monday, 15 February 2021

వ్యూహం మార్చిన రైతులు- దేశవ్యాప్తంగా ర్యాలీలు- ఎన్నికల రాష్ట్రాల్లో బీజేపీకి చుక్కలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 83 రోజులుగా ఆందోళనలు చేస్తున్న రైతులు కొన్ని నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి ఉన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వారిలో కొందరు ఇంటి బాట పడుతున్నారు. దీంతో రైతు సంఘాల నేతలు కూడా ఉద్యమం వ్యూహం మార్చాలని నిర్ణయించారు. ఇందులో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k4qoHT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour