Monday, 15 February 2021

రామాలయ విరాళాలు ఇచ్చిన వారి ఇళ్ళ గుర్తింపు .. జర్మనీ నాజీల మాదిరిగా ఆర్ఎస్ఎస్ : హెచ్.డి కుమారస్వామి ఫైర్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడిఎస్ నాయకుడు హెచ్.డి కుమారస్వామి రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న నిధులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిధులు ఇస్తున్న వారి ఇళ్ళు గుర్తించబడుతున్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ (లౌకిక) నాయకుడు హెచ్‌డి కుమారస్వామి సోమవారం ఆరోపించారు. జర్మనీలో ఉరిశిక్ష కోసం యూదులను గుర్తించడానికి ఇలాంటి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qCkO1T
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour