Friday, 26 February 2021

మున్సిపల్ వార్ ... రాజకీయ పార్టీల నేతలతో, అధికారులతో ఎస్ఈసి ప్రాంతీయ సమావేశాలు

పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది.మున్సిపల్ ఎన్నికలపై ప్రాంతాలవారీగా సమావేశాలకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల తరహాలో ప్రణాళికాబద్ధంగా పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3swuXOa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour