Wednesday, 24 February 2021

రేపు భారత్ బంద్: పెట్రోల్ ,డీజిల్ ధరలు, జీఎస్టీ , ఈ వే బిల్స్ కు వ్యతిరేకంగా బంద్ లో 40 వేల వాణిజ్య సంఘాలు

దేశంలో నియంత్రణ లేకుండా విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు , జీఎస్టీ , ఎలక్ట్రానిక్ వే బిల్ లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ నెల 26 వ తేదీన దేశ వ్యాప్త బంద్ కు అఖిల భారత వ్యాపార సమాఖ్య పిలుపునిచ్చింది. దేశంలోని ఎనిమిది కోట్ల మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qWF6mH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour