Tuesday, 23 February 2021

పెట్రోల్ రేటు రూ.100 దాటినా డోన్ట్ కేర్: మోడీ-షా జోడీకే గుజరాతీయుల జై: కాంగ్రెస్ డీలా

అహ్మదాబాద్: ఊహించిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్.. మరోసారి భారతీయ జనతాపార్టీకే పట్టం కట్టింది. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌కు మంచి పట్టు ఉన్న పంజాబ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయో.. అచ్చంగా అలాంటివే గుజరాత్‌లోనూ వస్తోన్నాయి. పంజాబ్‌లో బీజేపీ మూడు వ్యవసాయ బిల్లుల వ్యతిరేక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pLQZu8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour