Tuesday, 23 February 2021

ఉత్తరాఖండ్ జలవిలయం: గల్లైంతన 136 మందీ మరణించినట్లే, 200కు పైనే మృతులు

డెహ్రూడన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో జల విలయం సంభవించి దాదాపు 15 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ గల్లంతైనవారిలో ఎక్కువమంది ఆచూకీ దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతైనవారిని ‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం' అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kbC77q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour