డెహ్రూడన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో జల విలయం సంభవించి దాదాపు 15 రోజులు కావస్తున్నా.. ఇప్పటికీ గల్లంతైనవారిలో ఎక్కువమంది ఆచూకీ దొరకలేదు. దీంతో వారంతా చనిపోయి ఉంటారని అధికారులు, రెస్క్యూ సిబ్బంది భావిస్తున్నారు. గల్లంతైనవారిని ‘చనిపోయినట్లుగా భావిస్తున్నాం' అని ప్రకటించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kbC77q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment