Tuesday, 23 February 2021

పాఠశాలలోనే టీచర్లతో కలిసి మద్యం సేవించిన ఎంఈవో, చిందులు: వీడియో వైరల్

ఆదిలాబాద్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తున్నారో లేదో చూసే బాధ్యత కలిగిన మండల విద్యాధికారి మద్యానికి బానిసైన వ్యవహారం ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. ఏకంగా పాఠశాల ఆవరణలోనే ఆయన మద్యం సేవించడం గమనార్హం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఈవో నర్సింహులు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మద్యం సేవించారు. ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dD82wd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour