Wednesday, 27 January 2021

పంచాయితీ షాకింగ్: జగన్ సర్కారు పరువు పోయింది -I&PR అధికారిక ప్రకటనలో తెలంగాణ ఫొటోలు

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాదాపు ఏడాదిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రభుత్వానికి మధ్య తీవ్ర వివాదాలు కొనసాగడం, హైకోర్టు తీర్పులపై జగన్ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో ఎన్నికలు జరుగుతున్న దరిమిలా ఈ వ్యవహారాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇటు ఎస్ఈసీగానీ, అటు ప్రభుత్వంగానీ వెలువరించే ప్రకటనల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NIPAra
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour