Wednesday, 27 January 2021

నేతాజీ జయంతిలో జై శ్రీరామ్‌ నినాదాలా-ఆరెస్సెస్‌ అసంతృప్తి-బీజేపీ చర్యలకు డిమాండ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేస్తున్న ఫీట్లు ఆరెస్సెస్‌కు కోపం తెప్పిస్తున్నాయి. తాజాగా కోల్‌కతాలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆరెస్సెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరోజు జరిగిన పరిణామాలపై బీజేపీ స్పందించి చర్యలు తీసుకోవాలని తాజాగా ఆరెస్సెస్‌ నేతలు కోరారు. కోల్‌కతాలో ఈ నెల 23న నేతాజీ సుభాష్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cjnehw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour