Wednesday, 27 January 2021

పంచాయతీల్లో వైసీపీ జైత్రయాత్ర ప్రారంభమైందా?: అప్పుడే ఏకగ్రీవం: తూర్పు గోదావరి జిల్లాతో

కాకినాడ: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం ఆరంభమైంది. నామినేషన్ల పర్వానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ తరఫు అభ్యర్థులను బలపరిచే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై పూర్తిస్థాయిలో కసరత్తు ఆరంభించింది. ఎన్నికలకు వెళ్లకుండా ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకునే ప్రక్రియను ప్రోత్సహించేలా జగన్ సర్కార్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36lwJZL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour