Monday, 11 January 2021

ఏపీలో మళ్లీ తెరపైకి విద్యుత్‌ బస్సులు- అమరావతి, కాకినాడకు షాక్‌- కొత్త ప్లాన్‌ ఇదే

ఏపీలో విద్యుత్‌ బస్సుల అరంగేట్రం కోసం జరుగుతున్న ప్రయత్నాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన ఈ ప్రతిపాదనలకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందడుగు పడింది. అయితే నిధుల కొరత కారణంగా అప్పట్లో వైసీపీ సర్కారు దీన్ని పక్కనబెట్టింది. ఇప్పుడు ప్లాన్‌లో కొన్ని మార్పులతో విద్యుత్‌ బస్సులను రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38AGo04
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour