దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ హనీట్రాప్ వెలుగుచూసింది. తన సోదరుడిని చంపిన వ్యక్తిపై యువతి ప్రేమ వల విసిరింది. సోషల్ మీడియా ద్వారా దగ్గరై.. ముంబై పిలిపించి కిడ్నాప్ చేసింది. అయితే అతన్ని పట్టుకెళ్లగా మరొకరు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం.. మరో వ్యాన్లో తరలించడంతో చెక్ చేయగా దొరికిపోయారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించిన ఘటనను ముంబై కాప్స్ రివిల్ చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39iHT20
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment