Monday, 11 January 2021

మనుషుల నుంచి జంతువులకు సంక్రమించిన వైరస్: జూ పార్క్‌లో కలకలం..అప్రమత్తం: తొలిసారిగా

వాషింగ్టన్: ఇప్పటిదాకా ఎలాంటి వైరస్‌ వ్యాప్తి చెందినా అది జంతువుల నుంచో లేక పక్షుల నుంచో మనుషులకు సంక్రమిస్తుండేవి. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మనుషుల నుంచి జంతువులకు వైరస్ సంక్రమించింది. రెండు గొరిల్లాలు వైరస్ బారిన పడ్డాయి. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఓ జులాజికల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LF0DRh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour