Thursday, 21 January 2021

బీసీ -కాపులతో కొత్త రాజకీయ పార్టీ.. ?మళ్లీ తెరపైకి ముద్రగడ: మారుతున్న ఈక్వేషన్స్

ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తెలంగాణ కంటే కూడా ఏపీ రాజకీయాలపైనే తెలుగు రాష్ట్ర ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ప్రధానంగా కుల రాజకీయాలు ఎక్కువగా నడుస్తాయనేది బహిరంగ రహస్యమే. ఇందుకు తగ్గట్టుగానే నాయకుల వ్యూహాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా బీసీలంతా కలిసి ఓ సరికొత్త పార్టీ పెట్టేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/365ifNg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour