Thursday, 21 January 2021

జగన్‌కు కేసీఆర్‌ మరో సవాల్‌- తేనెతుట్టెను కదుపుతూ-బీజేపీ నుంచీ తప్పని ఒత్తిడి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌, టీడీపీ-బీజేపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ఉప్పూనిప్పులా వ్యవహరించేవి. ఎప్పుడో ఓసారి అమరావతి ప్రారంభం వంటి కొన్ని సందర్భాల్లో తప్ప ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనే సావాసం చేయాల్సిన పరిస్ధితి. అయితే 2019లో ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పాటైన తర్వాత ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేసీఆర్‌-జగన్‌ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XZZlDa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour