Thursday, 21 January 2021

జగన్ బాటలోనే నితీశ్‌ కుమార్‌- సోషల్‌ పోస్టులపై ఉక్కుపాదం- అరెస్టు చేయాలన్న తేజస్వీ

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... తమకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. సీఐడీ సాయంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పెట్టించి అరెస్టులు కూడా చేసింది. ఇప్పుడు జగన్ బాటలోనే బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ కూడా సోషల్‌ మీడియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. బీహార్‌లో ప్రభుత్వం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bZ3vmT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour