Thursday, 14 January 2021

తెలంగాణలో తొలి కరోనా టీకా ఎవరికంటే... వ్యాక్సినేషన్‌పై కీలక వివరాలు వెల్లడించిన మంత్రి ఈటల...

తెలంగాణలో మొదటి కరోనా టీకాను సఫాయి కర్మచారికే వేయ‌నున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ వెల్లడించారు. రాష్ట్రానికి బుధ‌వారం(జనవరి 13) 20 వేల కోవాగ్జిన్ డోసులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. తొలి రోజు 139 సెంటర్లలో ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి చెప్పారు. మొదట ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు, అనంతరం ప్రైవేటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LOoj5K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour