తనపై అభిశంసన తీర్మానానికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో చర్చ జరుగుతున్న వేళ ఎక్కడా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. 'మరిన్ని నిరసన ప్రదర్శనలు జరగవచ్చునని కథనాలు వస్తున్న నేపథ్యంలో... ఎక్కడా ఎటువంటి హింసకు తావు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చట్టాన్ని ఉల్లంఘించడం,విధ్వంసానికి పాల్పడటం చేయవద్దు. అలాంటి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38HnqER
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment