Thursday, 14 January 2021

మలద్వారంలో బంగారం... అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు...

దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.42కి.గ్రా బంగారు పేస్ట్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.85 లక్షలు ఉంటుందని తెలిపారు. దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన అంతర్జాతీయ విమానంలో వచ్చిన ప్రయాణికులను అనుమానంతో తనిఖీ చేయగా.. బంగారం పేస్ట్‌ బయటపడినట్లు వెల్లడించారు. మల ద్వారంలో బంగారం పేస్టును పెట్టుకుని అక్రమంగా తరలించేందుకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39uvtnQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour