Thursday, 28 January 2021

దారుణం... క్లాస్ రూమ్‌లో బాలికపై టీచర్ అత్యాచారం.. పాయిజన్ ఇవ్వడంతో బాధితురాలి మృతి..

జార్ఖండ్‌లో దారుణం జరిగింది. 35 ఏళ్ల ఓ పారా-టీచర్ 13 ఏళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెతో బలవంతంగా విషం తాగించాడు. బుధవారం(జనవరి 27) ఈ ఘటన జరగ్గా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధిత బాలిక గురువారం(జనవరి 29) మృతి చెందింది. మృతురాలి తండ్రి స్థానిక పంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అత్యాచార ఘటన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t6K6GP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour