Thursday, 28 January 2021

రైతు నేతలకు దీప్‌ సిద్ధూ వార్నింగ్‌- ఎర్రకోట ఘటనలపై బురదజల్లితే గుట్టు బయటపెడతానంటూ

రిపబ్లిక్‌ డే రోజు ఢిల్లీ జరిగన ట్రాక్టర్ల ర్యాలీని ఎర్రకోట ముట్టడిగా మార్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ రైతు సంఘాల నేతలు తనపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. మూడు రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. రిపబ్లిక్‌ డే రోజు ఘటనలతో పాటు రైతు సంఘాల పాత్రపై ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36n8Z7t
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour