Friday, 29 January 2021

సింఘు బోర్డర్ వద్ద హైటెన్షన్.. రైతులపై రాళ్లు రువ్విన స్థానికులు,టెంట్లు ధ్వంసం.. పోలీసుల లాఠీచార్జి..

ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘు వద్ద రైతుల నిరసన ప్రదేశంలో శుక్రవారం(జనవరి 29) ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న స్థానికుల గుంపు రైతులపై రాళ్లు రువ్వింది. రైతులు వేసుకున్న టెంట్లను ధ్వంసం చేసింది. తక్షణమే రైతులు సింఘు బోర్డర్‌ను ఖాళీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు రైతులు అక్కడినుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు.పరిస్థితులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ai0k7y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour