Sunday, 3 January 2021

పంజాబ్ సీఎం చంపితే రివార్డ్.. మిలియన్ డాలర్లు అంటూ పోస్టర్.. కేసు నమోదు

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను చంపితే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని ఓ పోస్టర్ వెలిసింది. ఏకంగా సీఎంను చంపితే రివార్డు పోస్టర్ కనిపించి కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలో గల ఒక గైడ్ మ్యాప్‌పై పోస్టర్ అంటించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pIF156
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour