Sunday, 3 January 2021

రామతీర్థానికి మంత్రులు.. స్వయంగా పరిశీలన, టెన్షన్.. టెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉన్న రామస్వామి ఆలయం కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల ఇక్కడి రాముల వారి విగ్రహం తలను ఖండించిన దుండగులు కోనేరులో పడేయడంతో మొదలైన జ్వాలలు పార్టీలకు అతీతంగా రాజుకున్నాయి. విపక్షాలన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నాయి. మంత్రులపైనా విమర్శలు చేశాయి. ఆదివారం రామతీర్థం వెళ్లాలని ఇద్దరు వైసీపీ మంత్రులు నిర్ణయించుకున్నారు. {image-zx-1609611370.jpg

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/391q7QR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour