కరోనా వైరస్ కోసం కోవిషిల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ అందజేసేందుకు నిపుణుల కమటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తొలుత అందజేసే 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. తొలివిడత 3 కోట్ల మందికి.. రెండో విడత 27 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pHyacb
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment