Sunday, 3 January 2021

3 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్ ఫ్రీ: కేంద్రమంత్రి హర్షవర్థన్...

కరోనా వైరస్ కోసం కోవిషిల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లను ఎమర్జెన్సీ అందజేసేందుకు నిపుణుల కమటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తొలుత అందజేసే 3 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ తెలిపారు. తొలివిడత 3 కోట్ల మందికి.. రెండో విడత 27 కోట్ల మందికి జూలై వరకు వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pHyacb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour