Friday, 29 January 2021

రైతుల ఆందోళనకు మద్దతుగా అన్నా హాజారే: రేపట్నుంచి ఆమరణ నిరాహార దీక్ష

ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇప్పటికే మద్దతు పలికిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోకుంటే తాను కూడా ఉద్యమిస్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతులు నిరసనకు మద్దతుగా శుక్రవారం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qZ6dgo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour