ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇప్పటికే మద్దతు పలికిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోకుంటే తాను కూడా ఉద్యమిస్తానని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతులు నిరసనకు మద్దతుగా శుక్రవారం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qZ6dgo
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment