Friday, 29 January 2021

ఏపీ సర్కారు కీలక నిర్ణయం -ఫిబ్రవరి1 నుంచి ప్రైమరీ స్కూళ్లు రీఓపెనింగ్: విద్యా మంత్రి సురేశ్ వెల్లడి

కరోనా విలయం తగ్గుముఖం పడుతోన్న వేళ కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా బడులు తెరిచి, 9, 10వ తరగతులకు బోధన ఆరంభించిన ఏపీ.. అనతికాలంలోనే 6 నుంచి 8 తరగతులకు కూడా పాఠశాలలు తెరవడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రైమరీ స్కూళ్లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cpyVmS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour