Friday, 29 January 2021

ఏపీలో కరోనా: బిగ్ రిలీఫ్ -మళ్లీ సున్నాకు మరణాలు -కొత్తగా 125 కేసులు

టెస్టుల సంఖ్య తగ్గించనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ భారీగా పడిపోయాయి. కరోనా మరణాలు మల్లీ సున్నాకు పడిపోయాయి. డిశ్చార్జీలు పెరగడంతో యాక్టివ్ కేసులు కనిష్ట స్థాయికి పడిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 42,809 టెస్టులు నిర్వహించగా, కొత్తగా 125

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3j1Hsxx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour