Friday, 29 January 2021

ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 11% -‘V’ షేప్‌లో -లోక్‌సభలో ఆర్థిక సర్వే 2020-21 -ప్రవేశపెట్టిన నిర్మల

కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని, ‘V' ఆకారంలో పైపైకి వెళతామని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది. ఆశాభావం వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే 2020-21ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cpDvRY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour