Tuesday, 19 January 2021

టీమిండియాకు జగన్‌ కంగ్రాట్స్‌- మూడు దశాబ్దాల తర్వాత గబ్బా కోట బద్దలయిందంటూ..

ఆస్ట్రేలియాతో గబ్బాలో జరిగిన ఆఖరి టెస్టులో అద్బుత విజయాన్ని అందుకున్న టీమ్‌ ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత్‌ విజయంపై దేశవ్యాప్తంగా క్రీడా వర్గాలతో పాటు రాజకీయ నేతలు కూడా అభినందల వర్షం కురిపిస్తున్నారు. ఇదే కోవలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ కూడా టీమ్ ఇండియా విజయాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. గబ్బాలో ఆస్ట్రేలియాపై టీమ్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sGkyQw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour