Tuesday, 19 January 2021

గబ్బాలో గర్జించిన టీమిండియా... చారిత్రాత్మక విజయం.. సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ప్రశంసలు..

టీమిండియా అద్భుత ప్రదర్శనతో గబ్బా మైదానంలో ఆస్ట్రేలియా అజేయ రికార్డు బద్దలైంది.సొంత గడ్డపై గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాకు ఉన్న తిరుగులేని రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. మూడు దశాబ్దాల పాటు గబ్బాలో ఓటమి ఎరుగని ఆస్ట్రేలియా.. తాజా టెస్టులో టీమిండియా ప్రదర్శనకు మోకరిల్లక తప్పలేదు. గతంలో హేమాహేమీ కెప్టెన్లు,ప్లేయర్లతోనే సాధ్యం కాని ఈ రికార్డును... ప్రస్తుత భారత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38YPVxS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour