Tuesday, 19 January 2021

షాకింగ్: కొవాగ్జిన్ వద్దంటోన్న డాక్టర్లు -ప్రమాదం లేదని గ్యారంటీ ఏది? -మరో 45లక్షల డోసులకు కేంద్రం ఆర్డర్

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోన్న వేళ.. కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న భారత్ బయోటెక్ తయారీ ‘కొవాగ్జిన్' వ్యాక్సిన్ పై అనుమానాలు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తాము కొవాగ్జిన్ తీసుకోబోమని, సీరం తయారీ ‘కొవిషీల్డ్' వ్యాక్సినే కావాలని డిమాండ్ చేయగా, ఇప్పుడు కర్ణాటక రెసిండెంట్ డాక్టర్లు సైతం ‘కొవాగ్జిన్'పై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nYVr8f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour