Monday, 18 January 2021

రైతులకు సుప్రీం షాక్ -రిపబ్లిక్ డేన ట్రాక్టర్ల ర్యాలీ శాంతి భద్రతల ఇష్యూ -ఎలా డీల్ చేస్తారో పోలీసుల ఇష్టం

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు సంబంధించిన మరో అంశంపై అత్యున్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశ గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులే అని సీజేఐ బెంచ్ పేర్కొంది. రిపబ్లిక్ డేన రైతులు నిర్వహించతలబెట్టిన ట్రాక్టర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qthCVF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour