Monday, 18 January 2021

అర్నబ్‌తో బార్క్‌ సీఈవో వాట్సాప్‌ ఛాట్‌- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్‌

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామిని చుట్టుముట్టిన వివాదాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా టీఆర్పీ స్కామ్‌తో పాటు టీపీ ఛానళ్ల రేటింగ్‌ సంస్ధ బార్క్‌తో ఆయనకున్న సంబంధాలను ముంబై పోలీసులు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారు. తాజాగా అర్నబ్‌ గోస్వామితో బార్క్‌ మాజీ సీఈవో పార్ధో దాస్‌ గుప్తా జరిపిన వాట్సాప్‌ సంభాషణ బయటపడింది. అర్నబ్‌,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39DSd4Y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour