Monday, 18 January 2021

గోమాతకు సీమంతం చేసి మురిసిపోయిన దంపతులు .. రీజన్ ఇదే !!

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గర్భం దాల్చిన ఒక ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు ఓ దంపతుల జంట. ఆడపిల్లలంటే ఎంతో ఇష్టపడే ఆ జంటకు నలుగురు కుమారులు కావటంతో , కూతుళ్ళు లేకపోవడంతో కూతురు లేని లోటు తీర్చుకోవడం కోసం వారు ఒక ఆవును కన్నబిడ్డలా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ఆవు గర్భం దాల్చడంతో వారు ఆవుకు సీమంతం నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38TS4et
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour