Friday, 22 January 2021

జగన్‌ సర్కారుకు సుప్రీం రిజిస్ట్ర్రీలో ఎదురుదెబ్బ- పంచాయతీ పోరుకు లైన్‌ క్లియర్‌- రేపు నోటిఫికేషన్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుకూ, ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కూ ముఖాముఖీ జరిగిన పోరు క్లైమాక్స్‌కు వచ్చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హడావిడిగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారు.. పిటిషన్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో సుప్రీంకోర్టు రిజిస్ట్ర్రీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LUdxey
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour