Friday, 22 January 2021

సీరం సంస్థలో ప్రమాద మృతులకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా, బిసిజి, రోటవైరస్ వ్యాక్సిన్లు దెబ్బతిన్నాయన్న పూనవల్లా

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సిఇఓ అదార్ పూనవల్లా, సీరం ఇన్స్టిట్యూట్ నూతనంగా నిర్మితమవుతున్న సెజ్ 3 భవనం లో జరిగిన అగ్నిప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల షాక్ వ్యక్తం చేసిన ఆయన తాను మాట్లాడే మానసిక స్థితిలో లేనన్నారు.అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రతి రూ .25

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Y18bQX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour