అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త విషమంగా మారింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో ఉంటోన్న ఆమె.. 10 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో నగరంలోని బౌరింగ్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తరలించగా,
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/365cYW5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment