ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కావడంతో తదుపరి చర్యలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో తాను ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి అవే ఆదేశాలు పంపేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో తాను బదిలీ చేయాలని సూచించిన అధికారులను ఈసారి కచ్చితంగా బదిలీ చేయాల్సిందేనని ఆయన
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c0v3s2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment