Monday, 18 January 2021

కర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదం

కర్ణాటక - మహారాష్ట్ర మధ్య ఏళ్లుగా నానుతోన్న సరిహద్దు వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఈసారి ముఖ్యమంత్రులే నేరుగా వాగ్వాదానికి దిగడంతో వివాదంపై వేడి పెరుగుతున్నది. కర్ణాటకలో మరాఠా మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేసుకుంటామని మహాసీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేయగా, తమ వైపు నుంచి ఇంచు భూమిని కూడా ఇవ్వబోమంటూ కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2N6df4m
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour