2020 నవంబర్ 8వ తేదీన విధున్ అనే బాలుడు పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. పుట్టిన వారం రోజుల్లోనే ఆ చిన్నారి బలహీనంగా మారాడు.దీంతో హాస్పిటల్కు తరలించారు తల్లిదండ్రులు. విధున్ను పరీక్షించిన వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని చెబుతూ అందుకు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పారు.ఇక చికిత్స కోసం MIOTహాస్పిటల్కు తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p8QdIp
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment