Monday, 18 January 2021

షాకింగ్ : 17 ఏళ్ల అత్యాచార బాధితురాలిపై 38 మంది రేప్..? 33 మంది అరెస్ట్...

కేరళలో దారుణం జరిగింది. మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల ఓ అత్యాచార బాధితురాలిపై 38 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన కేరళలో సంచలనం రేకెత్తిస్తోంది. 13 ఏళ్ల వయసులో మొదటిసారి అత్యాచారానికి గురైన ఆ బాలిక కొన్నాళ్లు షెల్టర్ హోమ్‌లో రక్షణ పొందింది. కానీ అక్కడినుంచి బయటకొచ్చాక ఆమెకు రక్షణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39I8ypg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour