Monday, 18 January 2021

విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి

గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సూరత్‌లోని కోసాంబ ప్రాంతంలో ఓ ట్రక్కు ఫుట్‌పాత్‌ పైకి దూసుకెళ్లడంతో... దానిపై నిద్రిస్తున్న 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం(జనవరి 18) అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులంతా కూలీలు అని... రాజస్తాన్‌లోని బాన్స్‌వాడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sCCknR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour