Monday, 18 January 2021

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికలు: తెలంగాణలో కలుస్తామన్నవారే సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు

హైదరాబాద్: మహారాష్ట్రలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాందేడ్ జిల్లాలోని ధర్మాబాద్ మండలం భాబాలీ గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసి సర్పంచ్ తోపాటు అన్ని వార్డులలో కూడా విజయం సాధించారు. వీరంతా కూడా గతంలో టీఆర్ఎస్ మద్దతుదారులుగా ఉండటం గమనార్హం. గతంలో తమ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో కలుపుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరిన విషయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XPj8VX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour