Friday, 29 January 2021

సాగు చట్టాలను చెత్త బుట్టలో పారేయడమే అంతిమ పరిష్కారం: కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

సంస్కరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో రైతులు చేస్తోన్న నిరసనలు 65వ రోజు కూడా కొనసాగాయి. అయితే రిపబ్లిక్ డే నాడు చోటుచేసుకున్న హింస.. ఇవాళ(శుక్రవారం) కూడా కొనసాగింది. సింఘు సరిహద్దులో స్థానికుల ముసుగులోని కొందరు రైతులపైకి రాళ్లు రువ్వడం, రైతులు తిరగబడటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేంద్రం గనుక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YFODlP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour