Monday, 11 January 2021

సరిహద్దులో టెన్షన్: చైనా వెనుకడుగు -ఎల్ఏసీ నుంచి 10వేల మంది వాపస్ -అసలు రీజన్ ఇదే..

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. చలికాలంలో యుద్ధానికి సై అంటూ రెండు దేశాలూ భారీ ఎత్తున బలగాలను, ఆయుధ సంపత్తిని మోహరించాయి. ప్రధానంగా తూర్పు లదాక్ ప్రాంతంలో ఫేస్ టు ఫేస్ తరహా పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. అయితే.. చైనాలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2LD6d6y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour