Monday, 11 January 2021

జమ్మూకశ్మీర్‌లో భూకంపం... రెండు జిల్లాలో భూప్రకంపనలు... రిక్టర్ స్కేలుగా 5.1గా నమోదు...

జమ్మూకశ్మీర్‌లోని కిష్వార్ జిల్లాలో సోమవారం(జనవరి 12) రాత్రి 7గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఉదంపూర్ జిల్లాలోనూ పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలుచోట్ల ఇంటి కిటికీలు పగిలిపోవడం,షెల్ఫ్స్‌లోని వస్తువులు కిందపడటం జరిగాయి. కిష్వార్‌కి 18కి.మీ దూరంలో భూకంప

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nFqF3P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour