Monday, 11 January 2021

Sabarimala:మకరవిలక్కు, మహాదీపారాధనకు అన్ని ఏర్పాట్లు పూర్తి

శబరిమలలో ఆలయంలో స్వామివారికి జరిగే మకరవిలక్కు మరియు మహాదీపారాధనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.జనవరి 14న జరిగే ఈ కార్యక్రమం వీక్షించేందుకు అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుభరణంతో అలంకరించబడిన స్వామివారి ఊరేగింపు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లను ఆలయ బోర్డు చేసింది. జనవరి 14వ తేదీన తెల్లవారు జామున ఉదయం 5 గంటలకు నిర్మల్య

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qi96Jb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour