Monday, 21 December 2020

New Coronavirus strain: అర్ధరాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం: క్వారంటైన్‌లో యూకే ప్రయాణికులు

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ప్రపంచదేశాలు అల్లాడిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సరికొత్తగా ఇది రూపాంతరం చెందడం ప్రకంపనలను పుట్టిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకు మందికి పైగా మరణించగా.. కేసులు ఎనిమిది కోట్లకు చేరువ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్తగా కరోనా వైరస్ స్ట్రెయిన్ పుట్టుకు రావడం పట్ల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38wAj3A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour