Monday, 21 December 2020

ప్రధాని మోడీకి డొనాల్డ్ ట్రంప్ నుంచి ఊహించని గిఫ్ట్: ప్రతిష్ఠాత్మక మిలటరీ అవార్డ్: గుర్తుగా

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని బహుమానం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ బహుమానాన్ని ప్రకటించారు. మరి కొద్దిరోజుల్లో మాజీ కాబోతోన్న డొనాల్డ్ ట్రంప్..ప్రధానికి ప్రతిష్ఠాత్మక `లీజియన్ ఆఫ్ మెరిట్` అవార్డును ప్రకటించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నరేంద్ర మోడీ కృషి చేసినందుకు గుర్తుగా ఆయనకు ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34QMB5R
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour