వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఊహించని బహుమానం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ బహుమానాన్ని ప్రకటించారు. మరి కొద్దిరోజుల్లో మాజీ కాబోతోన్న డొనాల్డ్ ట్రంప్..ప్రధానికి ప్రతిష్ఠాత్మక `లీజియన్ ఆఫ్ మెరిట్` అవార్డును ప్రకటించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి నరేంద్ర మోడీ కృషి చేసినందుకు గుర్తుగా ఆయనకు ఈ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/34QMB5R
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment